Home » Jagan
జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు.
ఓటమి దగ్గరైనప్పుడు ఎంతటి అనుభవం ఉన్న నేత అయినా కూడా వణికిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త బీహార్ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను ప్రకటి�
నెల్లూరు: తెలంగాణాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, ఇప్పుడు ఏపీపై పెత్తనం చేయటానికి కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కయారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. నేను బతికి ఉండగా కేసీఆర్ ఆటలు.. ఏపీలో సాగనివ్వనని శపథం చేశారు. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార �
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ను విడ
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీల�
చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్త�
టీడీపీ సీనియర్ నాయకుడు,ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనువాసులు రెడ్డి శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేశారు.వైసీపీ అధినేత జగన్ మాగుంటకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాగుంట వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో