Home » Jagan
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఫుల్ స్వింగ్లో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి క�
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష
దేశంలో జీఎస్టీ కట్టిస్తుంటే.. పలాసలో టీఎస్టీ కట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విమర్శించారు.
సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నేడు(22మార్చి 2019) నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి ఇక మూడు రోజుల గడువే ఉండడంతో ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఉదయం పులివెందులకు 9గంటల సమయంలో చేరుకుని, అనంతరం �
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�
ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే వాదన వినిపిస్తున్న తరుణంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్
విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. �
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.