Home » Jaipur
Rajasthan: బుధవారం నవంబర్ 25నుంచి నవంబర్ 30వరకూ అంటే వారం రోజులు లోపే దాదాపు 4వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ముహుర్తాలు బాగా కుదరడంతో అంతా ఒకేసారి వివాహాలకు రెడీ అయిపోయారు. రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్లిళ్లతో �
Night Curfew In Jaipur : రాజస్థాన్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కేసుల నేపథ్యంలో జైపూర్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ సహా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. జ�
IAS toppers: యూపీఎస్సీ ఎగ్జామినేషన్ (2015 బ్యాచ్) టాపర్ టీనా దాబి పెళ్లి జరిగిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. భర్త ఐఏఎస్ అత్తర్ ఖాన్ లు పరస్పర అంగీకారంతో జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మొ�
jaipur wife has every right to know husband salary : ఆడవాళ్ల వయస్సు..మగవారి జీతం అడక్కూడదని సామెత. ఇప్పుడది కుదరదు. భార్యాభర్తలిద్దరూ కలిసి కుటుంబం కోసం కష్టపడుతున్న రోజులివి. అటువంటిది వారిద్దరికి వచ్చే మొత్తం ఆదాయం (జీతం కూడా) ఎంతో ఒకరికొకరు తెలుసుకుంటేనే కదా దానికి తగి�
: Jaipur Elephant Village Haathigaon : ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ముులు (దంతాలు) తెల్లన అని పాడుకునే చిన్నారుల నుండి పెద్ద వారి వరకూ ఏనుగు సవారీ అంటే ఇష్టపడనివారుండరు. పర్యాటక ప్రదేశాల్లో ఏనుగులు కనిపిస్తే ఎక్కి ఎంతో సంబర పడిపోతాం. చిన్నపిల్లల్లా మురిసిపోతాం. అలా �
హాయ్ అండి..అవతలి నుంచి స్వీట్ వాయిస్. మత్తుగా మాట్లాడుతారు. మాట్లాడుతూ..మగ్గులోకి దించుతారు.. వాళ్లు మాట్లాడిన మాటలు, వీడియోలు రహస్యంగా రికార్డు చేస్తారు. తర్వాత..అసలు సీన్ చూపిస్తారు. లక్షల్లో డబ్బులు దండుకుంటారు. ధనవంతులను, ప్రముఖ వ్యక్తుల ప�
ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోటల్లోనే ఉండనున్నారు. జైపూర్లోని హోటల్ ఫెయిర్మాంట్ల�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం నెలకొన్న సమయంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. సచిన్ పైలట్ తో పాటుగా ఢిల్లీ వెళ్లిన 16 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బొహ్ర, డేనిష్ అబ్రర్,చేతన్ దు
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) బుధవారం కన్నుమూశారు. కేన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయిం�
భారత్లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారం సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇటలీ టూరిస్టు కరోనా వైరస్తో జైపూర్లో మృతి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్ఫ�