Home » Jaipur
పరీక్ష రాయటానికి వెళ్తున్న విద్యార్ధులు ప్రయాణించే కారు ప్రమాదానికి గురై ఐదుగురు విద్యార్ధులకు దుర్మరణం పాలయ్యారు. ఆగిన లారీని కారు ఢీకొనటంతో డ్రైవర్ తో సహా విద్యార్ధులు చనిపోయారు.
ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన ఈ అధికారి...సరససల్లాపాల్లో మునిగి తేలారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి ఎదుటే మహిళతో రాసలీలలు కొనసాగించారు.
స్కర్ట్ లు ధరించి వచ్చే మహిళా పర్యాటకులను అసభ్యంగా వీడియో తీస్తున్న యువకుడిని రాజస్ధాన్ లోని అమేర్కోట లో పోలీసులు అరెస్ట్ చేశారు.
జైపూర్లోని నారాయణ హాస్పిటల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరుగుతుండగా పేషెంట్ గాయంత్రి మంత్రం జపించాడు. ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్ను తొలగించే వరకూ అతడు స్పృహలోనే ఉన్నాడ�
రోడ్లపై దయనీయ జీవితం గడుపుతూ.. యాచిస్తూ జీవించేవారిని చూస్తూనే ఉన్నాం.. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుని, రోడ్ల పక్కన నిద్రిస్తుండేవారు ఎక్కువైన పరిస్థితి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు.
గ్లామర్ బ్యూటీ మెహరీన్ తన కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మెట్రో స్టేషన్ లో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ప్రకటనలకు అవకాశం కల్పించింది.
steal box : దోపిడీకి దొంగలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరు రాత్రులు తలుపులు, గోడలను బద్దలు కొట్టి దొంగతనాలు చేస్తే.. మరికొందరు పగలే తుపాకులతో బెదిరించి దోపిడీలకు పాల్పడతారు. జైపూర్లోని దొంగలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ దొంగ
Over 5,000 birds died in Rajasthan in less than a month : రాజస్ధాన్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఏవియన్ ఫ్లూ ప్రభావం కారణంగా పక్షులు నేల రాలుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 215 పక్షులు మృతిచెందగా…గడిచిన నెల రోజుల్లో 5 వేలకు పైగా