Home » Jaipur
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న �
భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటాన�
కరోనా వైరస్(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం
మూడవ సారి అధికారంలోకి వచ్చి..ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆప్ హవాతో బీజేపీ ఓడిపోయింది. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్కు ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగ�
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భావ్నా జాట్..టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఆమె ఈ అర్హతను సాధించారు. ఈ సందర్భంగా భావ్నా సంతోషం వ్యక్తం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న ఆమె..పతకం సాధించేంద�
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్, సావిమాధోపూ�
2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే జైపూర్-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ రైలు 6 సర్వీసులు నడుస్తుంది. 09715 నంబరు తో నడిచే ఈ ప్రత్యేక రైలు జైరూర్ లో డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40 గంట లకు బయల�
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఓ ఆసుపత్రిలో ఒక మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు మగ శిశువులు. ఇద్దరు ఆడ బిడ్డలు. వీరిలో ఒక శిశువు చనిపోగా.. మరొకరు వెంటిలేటర్పై ఉన్నారు. ఆసుపత్రి వైద్యులు ఈ శిశువులను ప్రత్యేకంగా సంరక్