Home » Jammu and Kashmir
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
పాక్ కాల్పుల్లో జమ్మూలో దెబ్బతిన్న భవనాలు, కార్లు
అర్ధరాత్రి చొరబాటుకు యత్నించిన జైషే ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.
పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అలియాస్ ఖలీద్ అని..
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్..