-
Home » Jammu and Kashmir
Jammu and Kashmir
Rewind 2025: 2025లో విపరీతంగా వైరలైన 10 ఫొటోలు ఇవే..
దేశ, విదేశాల్లో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.
పాకిస్థాన్లో భారత్ దాడి చేసిన ప్రాంతంలో జైష్, లష్కర్ ఉగ్రవాదుల సమావేశం.. భారీగా తరలివెళ్లిన టెర్రరిస్టులు
జైషే మొహమ్మద్ మరో ‘ఫిదాయీన్’ దళాన్ని (ఆత్మాహుతి దళం) దాడికి సిద్ధం చేస్తోందని, నిధులు సమకూర్చుకుంటోందని గత నెలలో జాతీయ మీడియాతో వార్తలు వచ్చాయి.
చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్.. 65 ఏళ్లలో 42 సార్లు నిరాశే.. 43వ ప్రయత్నంలో
రంజీట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) అరుదైన ఘనత సాధించింది.
బిగ్ అప్డేట్.. దీపావళికి ముందే పీఎం కిసాన్ 21వ విడత..? ఈ రైతులకు రూ. 2000 పడటం కష్టమే.. స్టేటస్ చెక్ చేశారా?
PM Kisan 21st Installment Date : అనేక రాష్ట్రాల్లోని 27 లక్షల మంది రైతులు ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000 అందుకున్నారు.
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇలా..
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
భారత్ సైన్యాన్ని ఎదుర్కోలేక సామాన్యులపై పాక్ దాడులు
పాక్ కాల్పుల్లో జమ్మూలో దెబ్బతిన్న భవనాలు, కార్లు
జమ్మూకాశ్మీర్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!
అర్ధరాత్రి చొరబాటుకు యత్నించిన జైషే ఉగ్రవాదులు
‘మేము పొదల్లోకి పరిగెత్తాం..కానీ, చంద్రమౌళిని కోల్పోయాం’.. పహల్గాం ఉగ్రదాడి భయానక క్షణాలను వివరించిన ఏపీ పర్యటకులు
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.