Home » Jammu and Kashmir
హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.
ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.
BJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం స్వీకరించారు. నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరిం�
విహార యాత్రలకు జమ్మూకశ్మీర్కు వెళ్లాలంటే ఒకప్పుడు భయపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా వలయం నుంచి పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.....
జమ్మూకశ్మీరుకు చెందిన తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ బహిష్కరణ వేటు వేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద తెహ్రీక్-ఎ-హురియత్ చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ఆదివారం ప్రకటించింది....
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.
భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెల�
జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్న�
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.