Home » Jammu and Kashmir
సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల చుట్టుముట్టి కనికరం లేకుండా కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కత్రాలోని ఓ ఆశ్రమంలో దుర్గామాత గీతం పాడి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
మోదీతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా సీఎం ఒమర్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.
ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందారు.
జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు.
హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
బారాముల్లా చాక్ తాప్పర్ క్రెరీలో శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు,
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.