Home » Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఓటమిని అంగీకరించాలని కోరుకుంటున్నారని, అయితే తమ చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తామని పీడీపీ చీఫ్ అన్నారు
ప్రముఖ పర్యాటక కేంద్రం శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు లగ్జరీ హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి.
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....
దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది.....
జమ్మూకశ్మీరులో పోలీసులు ఉగ్రవాదుల గుట్టును రట్టు చేశారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన పోలీసులు అయిదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు....
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం సాయంత్రం ఓ సభలో మాట్లాడుతూ.. అమరవీరుల ప్రతి రక్తపు చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఉగ్రవాద నిర్వాహకులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితరుల వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ లేదా ప్రతివాది తరఫు న్యాయవాది ఎవరైనా రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలనుకుంటే..
జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది.
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.