Home » Jammu and Kashmir
Encounter : జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు.రాజౌరీ జిల్లాలోని దస్సల్ అటవీప్రాంతంలో(Jammu and kashmir Rajouri) కేంద్ర భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించా�
ఇద్దరు వ్యక్తులు భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
శ్రీనగర్లో మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేటి నుంచి మూడు రోజులు జరుగుతాయి. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), మార్కోస్ కమాండోలు, పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG)తో భద్రత ఏర్పాటు చేశారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.
బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.
అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు.
అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్ సైన్యానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్. గత రెండు నెలల్లో ఏఎల్హెచ్ ధృవ్కి సంబంధించిన మూడవ ప్రమాదం.
పాకిస్థాన్లో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిషేదిస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది.