Home » Jammu and Kashmir
ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది
కుల్గామ్లోని అస్తల్ గ్రామంలో నివాసం ఉంటున్న 28ఏళ్ల జావేద్ అహ్మద్ వానీ తన గ్రామానికి చెందిన మరో ఆరుగురు యువకులతో కలిసి 2013లో భారత్ సైన్యంలో చేరాడు.
ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.
పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు. అప్పుడే భారతదేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకలు వ్యూహరచన చేశాయి. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై ప్లై ఓవర్ వద్ద ఐఈడీని అమర్చారు.
దయచేసి నా కొడుకు జావేద్ను విడుదల చేయండి అంటూ అతని తల్లి వీడియోలో కన్నీరు పెట్టుకుంటూ వేడుకుంది.
జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాల�
నేను #గిల్గిట్బాల్టిస్తాన్లో ఉన్నాను. @Twitter @GovtofPakistan నుంచి ట్వీట్లను చూపించలేను. చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడిందని నోటిఫికేషన్ వస్తోంది! హలో @TwitterSupport, నేను పాకిస్తాన్లో ఉన్నాను
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
ఎన్సీఎస్ వివరాల ప్రకారం.. మే నెలలో భారతదేశంలో 41 సార్లు భూకంపం సంభవించింది
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.