Home » JAMMU
దేశంలో మళ్లీ కోవిడ్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. కోవిడ్ ఆంక్షలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతూ వస్తున్న సమయంలో..మళ్లీ కరోనా కేసుల విజృంభణతో మళ్లీ కర్ఫ్యూ కాలం మొదలయ్యింది.
కశ్మీర్ వ్యాలీకి 55కంపెనీల భద్రతా దళాలు
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద పాక్ వైపు నుంచి
రెండు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ జమ్ము సిటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 'జై మాతా ది' అని నినాదాలు
వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.
బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ప్రత్యక్ష కాల్పుల దశ దాటిపోయింది. ఉగ్రవాదులు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఉగ్రవాదులు చేసే దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని...
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
జమ్ములో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. గాంధీనగర్లోని గ్రీన్ బెల్ట్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఇరుదేశాల సైన్యాధికారులు శాంతి ఒప్పందం చేసుకోవడంతో ఆయుధాలను పక్కన పెట్టి శాంతియుతంగా మెలుగుతున్నారు. సైనికులు కూడా కాస్త ప్రశాంతంగ ఇక ఈ నేపథ్యంలోనే విమానం ఆకారంలో ఉ�
Congress ఆదివారం జమ్ములో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీని ప్రశంసిస్తూ..కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆజాద్ తీరుని ఖండిస్తూ మంగళవారం జమ్మూలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆజాద్కు