Home » JAMMU
Terrorist arrested : జమ్మూలో కీలక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’కు చెందిన కీలక ఉగ్రవాది జహూర్ అహ్మద్ రాఠేర్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూలోని సాంబా జిల్లాలో జహూర్ ఉన్నాడన్న సమాచారంతో దాడి చేసి అతన్ని ప
Pak’s secret tunnel to push terrorists for 8 years in Jammu : జమ్మూలో పాక్ రహాస్య సొరంగ మార్గం బయటపడింది. భారతదేశంలోకి ఉగ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారానే పాక్ పంపుతోందంట. జమ్మూకశ్మీర్ లోని భూగర్భంలో 150 మీటర్ల వెడల్పు కలిగిన రహాస్య సొరంగ మార్గాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,178 మంది అభ్యర్తులు డీడీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. �
PUBG Game మరొకరి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ…పెద్ద పెద్ద శబ్దాలు చేయవద్దని చెప్పడంతో ఆగ్రహానికి గురైన కొందరు యువకులు..ఒకరిపై దాడి చేయడంతో అక్కడికక్కడనే మరణించాడు. ఈ విషాద ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆర్ఎస్ పురా తాలుఖాలోని బద్యా
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ ను చాలామంది ఉల్లంఘిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. రోడ్లపై తిరగొద్దని ఇంటిపట్టునే ఉండా
బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్కి రాకపోకలు సాగించే అన్ని అంత
ఫార్మాసుటికల్ కంపెనీ ఎక్కడున్నా వాటి ప్రొడక్ట్స్ దేశం మొత్తం తిరుగుతుంటాయి. వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితేనే కానీ తెలియదు ఎక్కడ తయారయ్యాయో.. ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ కంపెనీ మందులు 8రాష్ట్రాల్లో సర్కులేట్ అవుతున్నాయి. జమ్మూల�
జమ్ములోని నగ్రోట టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడ్డాడు. నగ్రోట టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు శుక్రవా�
కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్ �
గురువారం జమ్మూకశ్మీర్ లో జరిగిన బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC)ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. కొత్త,యువ నాయకత్వం అంటూ ఈ ఎన్నికలను మోడీ అభివర్ణించారు. జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో ఎన్నికలు చాలా ప్రశాంత