-
Home » Jamnagar
Jamnagar
Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి
September 28, 2023 / 10:29 AM ISTగర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్భాయ్ కున్వారియా గర్బా డాన్స్…
Rivaba Jadeja: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్
August 17, 2023 / 07:26 PM ISTఅమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు.
Dr Gaurav Gandhi : 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి
June 16, 2023 / 01:07 PM ISTగుండెపోటు లక్షణాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 16,000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ 41 ఏళ్లకే గుండెపోటుతో మరణించటం ఆందోళన…
Moscow-Goa Flight Bomb Threat : మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. గుజరాత్ లో అత్యవసరంగా ల్యాండింగ్
January 10, 2023 / 08:01 AM ISTమాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా…
Recruitment Of Customs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ లో గ్రూప్ సీ పోస్టుల భర్తీ
October 19, 2022 / 06:40 PM ISTదరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 8వ తరగతి, పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి…
PM Modi : గుజరాత్లో ఈరోజు నుంచే ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన.. WHO చీఫ్ టెడ్రొస్ కూడా..
April 18, 2022 / 07:16 AM ISTPM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
Omicron In India : భారత్లో మూడవ ఒమిక్రాన్ కేసు నమోదు..
December 4, 2021 / 03:52 PM ISTప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారత్లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదైంది.
గుజరాత్ లో హత్రాస్ ఘటన ? 15 ఏళ్ల బాలికకు మత్తు ఇచ్చి, సామూహిక అత్యాచారం
October 5, 2020 / 10:55 AM ISTGujarat Girl:దేశంలో హత్రాస్ ఘటన మరువక ముందే గుజరాత్ లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిసాగర్ జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం… జామ్ నగర్ లో 15 ఏళ్ళ బాలికపై…
మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రైన్లలో 21 మంది శిశువులు జననం
May 22, 2020 / 01:40 AM ISTదేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన…