-
Home » Jamnagar
Jamnagar
Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి
గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయాడు....
Rivaba Jadeja: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్
అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు.
Dr Gaurav Gandhi : 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి
గుండెపోటు లక్షణాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 16,000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ 41 ఏళ్లకే గుండెపోటుతో మరణించటం ఆందోళన కలిగిస్తోంది.
Moscow-Goa Flight Bomb Threat : మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. గుజరాత్ లో అత్యవసరంగా ల్యాండింగ్
మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Recruitment Of Customs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ లో గ్రూప్ సీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 8వ తరగతి, పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి 10 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మధ్య
PM Modi : గుజరాత్లో ఈరోజు నుంచే ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన.. WHO చీఫ్ టెడ్రొస్ కూడా..
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
Omicron In India : భారత్లో మూడవ ఒమిక్రాన్ కేసు నమోదు..
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారత్లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదైంది.
గుజరాత్ లో హత్రాస్ ఘటన ? 15 ఏళ్ల బాలికకు మత్తు ఇచ్చి, సామూహిక అత్యాచారం
Gujarat Girl:దేశంలో హత్రాస్ ఘటన మరువక ముందే గుజరాత్ లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిసాగర్ జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం… జామ్ నగర్ లో 15 ఏళ్ళ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైందని వ�
మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రైన్లలో 21 మంది శిశువులు జననం
దేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన మమతా అనే మహిళ ప్రసవించింది. బీహార్ చప్రాలోని తన గమ్యస్థాన