janata curfew

    Janata Curfew : హైదరాబాద్ మెట్రో బంద్..ఆర్టీసీ బస్సులు కూడా ? 

    March 21, 2020 / 07:50 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్ద�

    ఏపీలో ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు బంద్

    March 21, 2020 / 07:39 AM IST

    కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ ఆదివారం(మార్చి 22,2020) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9

    జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్

    March 21, 2020 / 06:55 AM IST

    కరోనా ఎంట్రీతో భారత్‌లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్‌కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్‌ ఫస్ట్

    జనతా కర్ఫ్యూ : జనాల పరుగులు

    March 21, 2020 / 04:56 AM IST

    జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�

    వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి…జనతా కర్ఫ్యూలో పాల్గొనండి : కేంద్ర ఆరోగ్యశాఖ

    March 20, 2020 / 12:35 PM IST

    దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�

    జనత కర్ఫ్యూ : ఆదివారం మెట్రో సేవలు బంద్

    March 20, 2020 / 11:27 AM IST

    కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని  ఇచ్చిన పిలుపు నేపధ్యంలో  ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని  కోరారు.  ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�

10TV Telugu News