janata curfew

    రేపు ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూ పొడగింపు

    March 22, 2020 / 10:23 AM IST

    సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�

    ఇంట్లోనే తెలుగు రాష్ట్రాల నేతలు..ఒకరు మనవళ్లతో ఆటలు..మరొకరు కుటుంబసభ్యులతో సరదాగా

    March 22, 2020 / 09:34 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్చందంగా మూసేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మా

    జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేదా? సైన్స్ ఏం చెబుతోంది

    March 22, 2020 / 05:20 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే

    janata curfew : నేను చప్పట్లు కొడుతా..మీరు కొట్టాలి – KCR

    March 22, 2020 / 03:52 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్  గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు �

    జనతా కర్ఫ్యూ.. ఆ 14గంటలు ఏం జరుగుతుంది

    March 22, 2020 / 03:03 AM IST

    కరోనా వైరస్‌ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా

    కరోనాపై యుద్ధం, దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

    March 22, 2020 / 01:47 AM IST

    కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి

    దేశంలో 14 గంటలు..తెలంగాణాలో 24 గంటలు

    March 22, 2020 / 01:34 AM IST

    కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అందులో భాగంగా..2020, మార్చి 22వ తేదీ ఆదివారం స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివా

    తెలంగాణకు భయం లేదు… కరోనా సెకండ్ స్టేజ్ కి వెళ్లలేదు

    March 21, 2020 / 02:44 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22, 2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్ఛందంగా రోజంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వ�

    కరీంనగర్ సేఫ్…ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదు : సీఎం కేసీఆర్ 

    March 21, 2020 / 11:08 AM IST

    కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.

    అవసరమైతే టోటల్ షట్‌డౌన్ : సీఎం కేసీఆర్

    March 21, 2020 / 10:56 AM IST

    తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.

10TV Telugu News