కన్నీరు పెట్టుకున్న జనగామ మున్సిపల్ కమిషనర్
జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందించారు సిబ్బంది. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
జనగామ జిల్లా పెద్దపహాడ్లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.
ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు బెంబేలు పడవద్దని..మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాంమని సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ ను ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించారు.
కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది అని జనగామ కలెక్టరేట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.
జనగాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్ లో భాగంగా గుట్కా ప్యాకెట్లు తెస్తున్న విద్యార్ధిని ప్రిన్సిపాల్ చూసారు.
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుం
old woman dies after having tea : టీ.. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకరి చావుకి కారణమైంది. మరో ఇద్దరు చావుతో పోరాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ(60), దాసారం మల్లయ్య(70), అంజమ్మ మరిది భిక్షపతి(60) రోజు మాదిరిగానే