Home » JAWANS
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం
జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాల
బడ్జెట్ 2019లో రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పియూష్ గోయల్ ప్రకటించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ అమలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణలో సైనికుల త్యా�