JAWANS

    మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్లు: అభినందించిన అధికార్లు

    February 18, 2019 / 11:18 AM IST

    జంషెడ్‌పూర్ : శతృవుని కూడా ప్రేమించాలనే మానవ సంప్రదాయాన్ని అక్షరాల ఆచరిస్తున్నా మన సీఆర్ పీఎఫ్ జవాన్లు. జవాన్లకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టు దళానికి చెందిన ఓ మహిళకు సెంట్రల్ రిజర్వు పోలీసు‌ఫోర్స్ (సీఆర్‌ప

    పాక్ ఆర్మీ హాస్పిటల్ లోనే.. పుల్వామా దాడికి వ్యూహరచన

    February 17, 2019 / 05:34 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి,

    ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’  అన్న రైల్వే ఉద్యోగి : అరెస్ట్ 

    February 16, 2019 / 09:00 AM IST

    పూణె : జమ్ముకశ్మీర్‌ లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై మానవబాంబు దాడి ఘోరంపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లు వెత్తుతుంటే ఓ రైల్వే ఉద్యోగి మాత్రం పాకిస్థాన్ జిందాబాద్ అంటు నినాదాలు చేశాడు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేక

    ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

    February 16, 2019 / 08:00 AM IST

    ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి

    రియ‌ల్ హీరో ఈ దేవ‌ర‌కొండ‌ : సైనిక హీరోల కోసం సాయ‌మందించాడు

    February 16, 2019 / 04:04 AM IST

    క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయ‌మందించ‌డంలో హీరో విజ‌య్ దేవ‌రకొండ ఎప్పుడూ ముందుంటాడు. అనేక సంద‌ర్భాల్లో క‌ష్టాల్లో ఉన్న‌వారి కోసం ఇండస్ట్రీ వైపు నుంచి మొద‌టిగా సాయం అందించి మిగ‌తా న‌టుల‌కు స్ఫూర్తిగా నిలిచిన దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌రో మంచి ప‌న�

    జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

    February 16, 2019 / 01:29 AM IST

    పుల్వామా ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలను యావత్‌ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా ప్రార్థించారు. జ�

    పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    February 15, 2019 / 10:54 AM IST

    పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడిని  కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండించింది. ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్ పై ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు ప్ర‌ధాని మోడీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కాంగ్రెస్ �

    అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి : భుజాల‌పై మోసిన రాజ్ నాథ్

    February 15, 2019 / 10:11 AM IST

    పుల్వామా ద్వాడిలో  అమ‌రులైన జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. అమ‌ర‌ జ‌వాన్లకు కేంద్ర‌హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జ‌మ్మూకాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్, ఆర్మీ ఉత్త‌రాది క‌మాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌

    జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

    February 15, 2019 / 07:04 AM IST

    హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�

    అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

    February 15, 2019 / 06:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�

10TV Telugu News