JAWANS

    Terror attack: పుల్వామాలో తీవ్రవాద దాడి.. రైల్వే పోలీసు మృతి

    April 18, 2022 / 08:44 PM IST

    జమ్మూకశ్మీర్‌‌లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్‌పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.

    గ‌డ్డ క‌ట్టిన మంచుపై కవాతు చేస్తూ..మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన జవాన్లు

    January 26, 2021 / 12:01 PM IST

    Ladakh : ITBP  jawans with national flag on a frozen water body : దేశ వ్యాప్తంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో త్రివర్ణ పతకం రెపరెపలాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ�

    సరిహద్దుల్లోని సైనికులతో మోడీ దీపావళి

    November 13, 2020 / 03:12 PM IST

    PM Modi likely to celebrate Diwali with Army jawans at border areas ప్రతిఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దిపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందుకు నరేంద్రమోడీ రేపు(నవంబర్-13,2020) సరిహద్దుల్లోని ఓ పో�

    ఆత్మనిర్భర్ భారత్ : సైనికుల కోసం ప్రత్యేక మెసేజింగ్ యాప్

    October 30, 2020 / 09:18 PM IST

    Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్(SAI)”పేరుతో ప్రత్యేకంగా సైనికుల కోసం అభివృద్ధి చేసిన అప్లికేష్ ను ఆర్మీ విడుదల చేసిం

    గల్వాన్ ఘర్షణలో సైనికుల మృతిపై…తొలిసారి నోరువిప్పిన చైనా

    September 25, 2020 / 06:31 PM IST

    కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు

    అమరజవాన్లకు ఘన నివాళి…స్మారక స్థూపం వద్ద సైనికుల ఇంటి నుంచి సేకరించిన మట్టి

    February 14, 2020 / 03:51 PM IST

    గ‌త ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జ‌రిపిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన నివాళులర్�

    మోడీ ప్రశంస : జై జవాన్.. భారీ మంచులో గర్భిణికి సాయం!

    January 15, 2020 / 09:53 AM IST

    కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. ఓ మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. నిండు గర్భిణికి సాయం చేసేందుకు భారత సైనికులు ముందుకొచ్చారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ అధికారులు గర్భిణిని ఓ స్ట్రచర్ పై తీసుకెళ్తున్న వీడియో సోషల�

    శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురు జవాన్లకు గాయాలు

    October 26, 2019 / 03:11 PM IST

    జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

    కశ్మీర్ లో గ్రనేడ్ ఎటాక్…ఐదుగురు జవాన్లకు తీవ్రగాయాలు

    October 5, 2019 / 06:22 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా శనివారం(అక్టోబర్-5,2019)అనంత్ నాగ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ బయట గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హా�

    ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

    April 4, 2019 / 09:38 AM IST

    లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం

10TV Telugu News