Home » Jayaram Murder case
హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.
చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.
హైదరాబాద్ : చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖ
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడగడంతో దానికి నిరాకరించిన జయరామ్ను రాకేశ్ రెడ్డి హత్యచేసినట్లు కృష్టా జిల్లా ఎస్పీ త్రిపాఠీ తెలిపారు. ఏ1 నిందితుడిగా రాకేశ్ రెడ్డిని, ఏ2గా అతని ఇంటి వాచ్మెన్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించార�
చిగురుపాటి జయరాం హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: హత్యకు గురవటానికి ముందు చిగురుపాటి జయరాం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో బస చేశారు. హోటల్ కు ఒక వ్యక్తి వచ్చి రూ.6లక్షల రూపాయలు ఆయనకు అందచేశాడు. జనవరి 30వ తేదీ సాయంత్రం వచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు ? ఆ 6 లక్షలు ఎందుకు తెప
విజయవాడ: కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్ఆర్ఐ,ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకు గురైన చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు హైదరాబాదు నుంచి నందిగామకు తీసుకుని వచ్చి ప్రశ�
విజయవాడ: ఎన్.ఆర్.ఐ, పారిశ్రామిక వేత్త,ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంచికచర్ల రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో పొలీసులు శిఖచౌదర
హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ హత్య కేసులో కొత్త కొత్త కోణాలు బయటకువస్తున్నాయి. జయరామ్ హత్య తర్వాత ఆయన మేనకోడలు శిఖాచౌదరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు జూబ్లీహిల్స్ లోని జయరాం నివాసంకు వచ్చంది. ఇంటికి తాళం వేసి వుండటంతో, వాచ్ మె