Home » JDS
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
కర్ణాటక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది. మిగతా సంస్థలు..
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు.
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
Karnataka Elections 2023: కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రె
Karnataka elections 2023: ప్రధాని మోదీ వారం రోజుల్లో 18 సభలు, 6 రోడ్ షోల్లో పాల్గొన్నారు.