Home » JDS
సిట్ విచారణకు సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టం చేశారు.
కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది
రేవణ్ణ వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని ప్రకటించారు. దీని తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పారు. కాగా, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీకి ప్రజ్వల్ రేవణ్ణ మనవడు. 2019 ఎన్ని�
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి