-
Home » JDS
JDS
కర్నాటకలో హడలెత్తిస్తున్న తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్.. ఎవరీ రోహిణి సింధూరి? ఎందుకు కాంట్రవర్సీగా మారుతున్నారు?
సిన్సియర్గా పనిచేసే ఐఏఎస్లకు.. పొలిటికల్ ప్రెజర్స్..ట్రాన్స్ఫర్స్ కామన్. రోహిణి సింధూరి విషయంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చాయి. గతంలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్తో కోల్డ్ వార్ నడిచి రచ్చకెక్కింది.
భారత్కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఏ తప్పూ చేయలేదని ప్రకటన
సిట్ విచారణకు సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టం చేశారు.
DK Shivakumar: ఎన్డీఏలో చేరిన జేడీఎస్కు డీకే శివకుమార్ ఏం చెప్పారో తెలుసా?
కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.
Deve Gowda: ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దేవెగౌడ, కుమారస్వామి చర్చలు.. కీలక ప్రకటన చేసేందుకు సిద్ధం
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో
Kumaraswamy: బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు నిజమేనా? కుమారస్వామి ఏమన్నారు?
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్.. చేతులు కలిపిన బీజేపీ, జేడీఎస్.. సీట్ల పంపకాలు కూడా పూర్తి
రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది
Prajwal Revanna: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడికి షాక్.. ఎంపీకి అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు
రేవణ్ణ వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని ప్రకటించారు. దీని తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పారు. కాగా, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీకి ప్రజ్వల్ రేవణ్ణ మనవడు. 2019 ఎన్ని�
JDS – BJP Alliance: నిన్న బీజేపీని కొట్టడానికి కాంగ్రెస్తో చెలిమి.. నేడు కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీతో దోస్తీ.. పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కుమారస్వామి
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
Karntaka Politics: అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తా అని సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు