Home » JDS
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర
కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీ�
కర్ణాటక సీఎం యడియూరప్ప తనకు రూ.1,000కోట్లు ఇచ్చాడంటూ అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బులను తాను తన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు నారాయణ తెలిపారు. మంగళవారం(నవంబర్-5,2019)తన మద్దతుదారులను ఉద్దేశి�
కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య-కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిద్దరామయ్య దయ వల్లే తాను సీఎం అయ్యానని కొందరు అంటున్నారని…అయితే తాను కాంగ్రెస్ హైకమాండ్ దయ వల్లే సీఎం అయ్యాను తప్ప సిద్దరామయ్య వల్ల కాదని కుమారస్వామి అన్నార
మొన్నటివరకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాను,దేవెగౌడ కలిసి చాలా నియోజకవర్గాల్లో ఎన్ని�
బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం
జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ