-
Home » JEE
JEE
ChatGPT JEE Exam : చాట్జీపీటీ అన్ని టెస్టుల్లో పాసైంది.. కానీ, జేఈఈలో ఫెయిల్.. కేవలం 11 ప్రశ్నలకే చేతులేత్తేసింది.. ఇండియాతో అంత ఈజీ కాదు..!
ChatGPT JEE Exam : ఓపెన్ ఏఐ మోడల్ చాట్జీపీటీ (ChatGPT)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అన్ని పరీక్షల్లోనూ ఏఐ టూల్ పాసైంది. కానీ, భారత్లోని జేఈఈ పరీక్ష (JEE Exam)లో మాత్రం ఫెయిల్ అయింది. కేవలం 11 ప్రశ్నలకే సమాధానమిచ్చి చేతులేత్తేసింది. ఇండియాతో అంత ఈజీ �
JEE Advanced 2022 Result: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్స్ వీరే..
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ బాంబే ఆదివారం విడుదల చేసింది.
NEET UG 2022 Exam Date : నీట్ పరీక్షల తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?
NEET UG 2022 Exam Date : దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష (NEET Exam) తేదీలు ఖరారయ్యాయి.
IIT Madras : ఎంట్రన్స్ పరీక్షలేకుండానే ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ కోర్సు ప్రవేశాలు
సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది.
JEE, NEETపై ముందడుగే…6 రాష్ట్రాల పిటిషిన్ కొట్టేసిన సుప్రీం
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్�
‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్లో డిస్లైక్ల వెల్లువ
ప్రతినెలా చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్ధేశించి మన్ కీ బాత్’ ద్వారా తన మనసులో మాటలు వినిపిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్లో ప్రతికూల స్పందన వస్తోంది. ‘మన్ కీ బాత్’ ఆగస్టు కా�
జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ పై మోడీకి 150 మంది ప్రొఫెసర్లు లేఖ
కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ
విద్యార్థుల మన్ కీ బాత్ వినండి…పరీక్షలు వాయిదా వేయండి
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
నీట్,జేఈఈ ఎగ్జామ్స్ వాయిదా కోరుతూ పిటిషన్…కొట్టేసిన సుప్రీం
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తె�
జేఈఈ, నీట్-2020 సెప్టెంబర్ వరకు వాయిదా
కరోనాతో దేశం అల్లాడిపోతుంది. రోజురోజుకు కోవిడ్-19కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నీట్, జేఈఈ.. వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ప�