joins

    టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

    March 20, 2019 / 03:04 PM IST

    ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి

    జనసేనకు ఊహించని షాక్…వైసీపీలోకి గేదెల శ్రీనుబాబు

    March 16, 2019 / 04:16 PM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన  గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీల�

    టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

    March 16, 2019 / 01:54 PM IST

    కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక 

    కాంగ్రెస్ కు షాక్ : బీజేపీలోకి సోనియా ముఖ్య అనుచరుడు

    March 14, 2019 / 09:44 AM IST

    లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోనియాగాంధీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న టామ్ వడక్కన్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. గురువారం(మార్చి-14,2019) టామ్ బీజేపీలో చేరారు.బీజేపీ సీనియర్ నాయకుడు,కేంద్రమంత్రి రవి�

    గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్

    March 9, 2019 / 07:00 AM IST

    గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా

    కర్నూలు కాంగ్రెస్‌కు భారీ షాక్ : సైకిల్ ఎక్కనున్న కోట్ల

    January 28, 2019 / 07:54 AM IST

    కర్నూలు : జిల్లా కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కోట్ల..ఆయన నివాసానికి జనవరి 28వ తేదీ సోమవారం రాత్ర

    మీసం తిప్పిన పోలీస్ : వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్

    January 26, 2019 / 07:30 AM IST

    అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్‌ను  పార్టీ కండువా కప్పి సాద�

10TV Telugu News