Home » journalist
ఒడిషాలో పోలీసులు ఒక జర్నలిస్ట్ పై దాడి చేశారు. అనంతరం అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి కాళ్లకు బేడీలు వేశారు.
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అదృశ్యమైన జర్నలిస్టు బుద్ధినాథ్ జా మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసుల గుర్తించారు
విచక్షణతో ఉండాల్సిన ప్రభుత్వ అధికారి బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. విచారణలో భాగంగా అధికారిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టి అవమానించాడు.
ఐక్యరాజ్యసమితి హిట్ లిస్ట్లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లాహోర్లో తన నివాసం సమీపంలో పేలుడు జరిగిన సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ జర్నలిస్ట్ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు ఉగ్రవాది సయీద్ తన ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు.
ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10-2-1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్కు పంపాలని కోరారు.
భారతీయ సంతతికి చెందిన మహిళా జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్కు పులిట్జర్ అవార్డు లభించింది. జర్నలిజంలో ప్రపంచంలో అతిపెద్ద అవార్డుగా పరిగణించే ఈ అవార్డును ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు.
ఓ జర్నలిస్ట్ ని అరెస్టు చేసేందుకు ఓ దేశ ప్రభుత్వం ఏకంగా యుద్ధ విమానాన్ని పంపించింది.
బెంగాల్ బీజేపీ శాఖ బుధవారం రాత్రి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.