Home » journalist
బీహార్ లో Mask లేని Donkeyతో ఓ జర్నలిస్టు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాస్క్ లేకుండా..ఎందుకు రోడ్డు మీదకు వచ్చావ్ ? కరోనా వైరస్ ఉందనే విషయం తెలియదా ? అన్నట్లుగా దానిని ప్రశ్నించాడు. మాస్క్ లేకుండా..ప్రజలు రోడ్ల మీదకు రావొద్�
జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్(JAC) బోర్డ్ ఇంటర్ ఆర్ట్స్ స్టేట్ బోర్డ్ టాపర్గా నందిత హరిపాల్ నిలిచారు. 12వ తరగతి పరీక్షల్లో స్టేట్ టాపర్ నందితను విష్టుపూర్ పోస్ట్ ఆఫీస్ తన ఫోటోను కలిగి ఉన్న తపాలా స్టాంపును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా ఆమె తల్ల
మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది.
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకున్నారు. 2020, మార్చి 05వ తేదీ గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 08న గుంటూరు జిల్లా పొత్తూరుల�
భారత్లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంట
భారతదేశపు ఎడిటర్ గిల్డ్ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాపై తిట్ల వర్షం కురిపించింది. అమిత్ మాల్వియా శుక్రవారం జర్నలిస్ట్ కమ్ కాలమిస్టు రాజ్దీప్ సర్దేశాయ్పై వివాదాస్పదంగా ట్వీట్ పోల్ చేశాడు. ‘ఈ జర్నలిస్టు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్�
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రత్యుత్తరమిచ్చింది. భారత్, స్విట్జర
కర్నాటక సెంట్రల్ జైలులో ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు.