Home » journalist
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ మౌనం వీడారు. తన హయాంలోనే ఖషోగ్గి హత్య జరిగిందని,దీనికి తానే బాధ్యత వహిస్తానని సల్మాన్ అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ అయిన ఖషోగ్గిని బిన్ సల్మాన్ హత్య చేయించాడ
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �
ప్రభుత్వ పథకాలు అంటే సగం నొక్కి జేబులో వేసుకుని సగం సగం పనులు చేస్తుంటారు కాంట్రాక్టర్లు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ప్రభుత్వ పథకాలను నొక్కేసి పందికొక్కుల్లా తినే నాయకులు, అధికారులకు ఎటువంటి శిక్ష వేసినా తక్కువే. అయితే త
ఆఫనిస్తాన్ జర్నలిస్ట్ మినా మంగాల్ ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు.రాజధాని కాబూల్ లోని కార్టే న్యూ మార్కెట్ దగ్గర శనివారం(మే-11,2019) ఉదయం బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు ఇంటిరీయర్ మినిస్ట్రీ ప్రతినిధి నస్రత
శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్�
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవా
పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�