Home » JOURNALISTS
అప్ఘానిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై తాలిబన్లు దాడి చేశారు. ఇద్దరు జర్నలిస్టులను బంధించి చితకబాదారు.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్...త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైన క్రమంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై అందరిలో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి.
కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు సహా పలువురి ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
ఆరోగ్య కార్యకర్తలే కాదు.. కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్లు కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జర్నలిస్ట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస�
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ జరుగనుంది. మే 28, మే 29 తేదీల్లో ఈ స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న విషయం తెలిసిందే.
using Fake FB profiles,telegram chanels, Honey trap rocket busted mumbai police, to target MLAs, MPs and journalists into paying hush money : సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకుని వారిని స్త్రీలోలురుగా అపఖ్యాతి చేసేందుకు ప్రయత్నం చేసే ముఠాను ముంబై పో�
జర్నలిస్ట్లకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్ కో విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక�
BJP Campaign Shikara Overturns In Dal Lake శ్రీనగర్ లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో ఆదివారం(డిసెంబర్-13,2020) బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తల పడవ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పాటు పలువురు జర్నలి�
FIR Against 4 Journalists నలుగురు జర్నలిస్టులపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �