Home » JOURNALISTS
Media persons played important role in educating people, mitigating impact of COVID-19: Kovind జర్నలిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. కరోనాపోరాటంలో జర్నలిస్టులు కూడా ముందువరుసలో నిలబడ్డారని కోవింద్ అన్నారు. కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం,కరోనా ప్రభావాన్ని తగ్గి�
అమెరికాను దాటేసి అగ్రరాజ్యంగా నిలవాలని ప్రపంచాన్ని శాసించాలని చైనా చెయ్యని కుతంత్రాలు లేవు. తన గుప్పిట్లో ప్రపంచాన్ని పెట్టుకోవడమే లక్ష్యంగా పోటీ వస్తయి అనుకునే దేశాలతో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చెస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాల ఆశ
ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ
జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం
87 మంది సినిమా జర్నలిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు ఐదువేలు చేయూత..
కరోనా క్రైసిస్లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి అండగా నిలిచిన "తెలుగుఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్"..
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
కరోనా వైరస్ వణికిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్ కొరియా�
వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ వాట్సాప్ అకౌంట్పై స్పైవేర్ మాటువేసి ఉంది. ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ దాడి జరుగబోతున్నట్టు ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ హెచ్చరిస్తోంది. భారతీయ వాట్సాప్ యూజర్లల�