Home » JP NADDA
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనుండగా.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు ఇవాళ తెలంగాణ ఎన్నికల �
చేవెళ్ల బీజేపీ విజయ సంకల్ప సభలో జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ కొత్త చీఫ్గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన అనంతరం బీజేపీ రాష్ట్ర పగ్గాలు కర్ణాటక మాజీ �
మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
సినీ నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ నేతలు సహాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
ఆ అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా అన్నారు.
ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి
పంచాయతీ ఎన్నికలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటేనే ముస్లిం వ్యతరేకి అనే పేరు ఉంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటాయి. అంతే కాకుండా చాలాసార్లు ఎన్నికల్లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ముస్లి�