Home » JP NADDA
ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తారని చెప్పారు.
రాష్ట్రాల నుంచి వచ్చిన ఆశాశహుల జాబితా నుంచి గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనుంది హైకమాండ్.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశాశహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..
రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న బీజేపీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది..? ఎక్కడెక్కడ బీజీపీ బలంగా ఉంది? ఆ స్థానాలు బీజీపీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా?
పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
చంద్రశేఖర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ మరింత జోరు పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. నేడు రాష్ట్రంలో �