-
Home » Jubliee Hills Police Station
Jubliee Hills Police Station
Ganja Smuggling : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
New Year 2022 : నూతన సంవత్సరం వేళ తప్ప తాగి రోడ్డుపై రచ్చ చేసిన యువతి
నూతన సంవత్సరం ప్రారంభ వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Hyderabad : యువతిపై దాడి చేసిన మాజీ ప్రియుడు
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక యువతిపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
Husband Harassment : భర్త అరాచకం : అర్ధనగ్నంగా ఉండమంటాడు..మూత్రం తాగమంటాడు
భర్త పెట్టే అరాచకాలపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషిస్తూ... తీవ్రంగా కొడుతూ అర్ధనగ్నంగా ఉండమంటాడని..మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని
Woman Ends Life : భర్త వేధించి..కొడుతున్నాడని వివాహిత బలవన్మరణం
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపురానికి వచ్చినప్పటినుంచి అనుమానంతో భార్యను మాటలతో వేధించి.. చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని ఇల్లాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు రాసిన �
యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం
హైదరాబాద్: తన ప్రేమను తిరస్కరించి వేరొకరిని పెళ్లి చేసుకుంటోందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్ప్రత్రికి తరలించి చికిత్స �
మత్తు వదలరా : Drunk And Drive..చుక్కలు చూపించారు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు మార్చి 15వ తేదీ రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పీకలదాకా మద్యం సేవించిన మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. మత్తులో మగువలు సైతం ట్రాఫిక్ పోలీసులను ఇబ్బ
మరింత కక్కుతాడా : రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే మ
శిఖా చౌదరిపై ఫిర్యాదు : జయరాం హత్యకేసులో కొత్త మలుపు
హైదరాబాద్ : చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖ