Home » judges
CBI case on indecent posts : సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు జడ్జీలపై అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. జడ్జీలు, కోర్టు తీర్పులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై
Judges in Georgia & Michigan Dismiss Trump Campaign Lawsuits మిచిగాన్,జార్జియాలో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని,ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్లను జార్జియా మరియు మిచిగాన్ లోని జడ్జిలు కొట్టివేసారు. కాగా,నిన్న ఉ�
సుదర్శన్ టీవీ కేసు విషయంలో జరుగుతున్న వాదనలో సోమవారం Advocate చొక్కా లేకుండా హాజరయ్యారు. ఈ ఘటనకు తనతో పాటు ఆన్లైన్ హియరింగ్కు హాజరైన జడ్జిలు అంతా షాక్ అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచుద్ అధ్యక్షతన బెంచ్ను ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ ఎటువంటి రెస
Bombay High Court లోని ప్రతి న్యాయమూర్తికి కళ్ల అద్దాలు కొనుగోలు చేసేందుకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు government resolution (GR) ను 2020, జులై 20వ తేదీ సోమవారం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయ వ్యవస్థ GR ప్రకారం ఈ ని
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నియమితులు కావడంపై పొలిటికల్గా హాట్ టాపిక్ అయ్యింది. న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత రాజకీయ పదవులు లభించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గొగోయ్ పదవి విరమణ చేసిన నాల�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలను కోర్టు రూమ్లో చూశారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు. అనంతరం బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపై ఎఫ్ఐఆర్లను న�
బుల్లితెర మీద ఏదైనా అవకాశం వస్తే చాలు పాపులారిటీ పెంచుకునేందుకు ప్లాన్ చేసేసుకుంటారు కొంతమంది అయితే అవి కొన్నిసార్లు విమర్శలకు కారణం అవుతూ ఉంటాయి. ఇటీవల పటాస్ ‘షో’లో యాంకర్ వర్షణీ షో చూడడానికి వచ్చిన అభిమానిని పిలిచి బుగ్గ మీద కొరికేస�
దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016, జనవరి 1నుంచి అమలయ్యేలా చూడాలని సూచించింది. ఏటా 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పిం�
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.