Home » JUDICIARY
ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరిస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు.
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థ�
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన 50వ సీజేఐ కాబోతుండటం విశేషం. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ యూయూ లలిత్ రిటైరైన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్
కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మంది ఉన్నారని, న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
Justice NV Ramana : భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీరమణను పలువురు అభినందిస్తున్నారు. టీటీడీ మాజీ JEO, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఆయన ఛాంబర్లో కలిసి అభినందించారు. తెలుగు వ్యక్త
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల