Home » Jupally Rameshwar Rao
ఓ నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్ లో మన ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని అనేక అంశాలపై మాట్లాడారు.
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Pm Modi – Jupally Rameswar Rao and Ramu Rao : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు సమావేశమయ్యారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.
PM Modi – Jupally Rameshwar Rao : జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. గౌరవానికి గుర్తుగా శాలువాతో ఆయన్ను సత్కరించారు.
టీటీడీ బోర్డు మెంబర్గా డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం
దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఒక ఉద్యమంగా మారింది ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం. పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్ర�