Home » jupally rameswar rao
ఢిల్లీలోని ప్రధానినరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కలిశారు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార�
ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.
మూడో రోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శివమణి పాల్గొన్నారు.
కొల్లాపూర్ పట్టణంలో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం ఘనంగా జరిగింది.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.
Green Cementech 2023 : నిర్మాణ రంగంలో అందరి సహకారంతో మై హోమ్ గ్రూప్ సక్సెస్ సాధ్యమైంది. 2025 నుంచి జీరో కార్బన్ నిర్మాణం మా టార్గెట్
శంషాబాద్ ముచ్చింత్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భగవత్ రామాజానుల సహస్రాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు.
గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్య కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించారు. గోఆధారిత ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక వాహనాన్ని
తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు పాల్గొన్నారు..
Aha Grand Event: సరికొత్త కంటెంట్తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్తో రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ప్రారంభమైన ఏడాదిలోపే అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్లోడ్స్తో జెట్ స్ప�