Home » ka paul
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని పోరాడుతున్న వారిలో 27 మంది కార్మికులను మే డే సందర్భంగా కలిశానని కేఏ పాల్ అన్నారు.
KA Paul: విజయవాడలో కేఏ పాల్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.
నేను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానని స్టీల్ ప్లాంట్ పిటీషన్ పై కూడా విజయం సాధిస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. 3లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3 వేల కొట్లుకు అమ్మాలని చూస్తున్నారని..58 మంది మిలినియర్ ఫ్రెండ్స్ తో ప్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు.
తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు.
ఓ పార్టీతో బీఆర్ఎస్ సమానమని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తెలంగాణ సర్కారుపై, కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుం
తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలి. మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి.(KA Paul)