Home » ka paul
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టులో పిల్ వేశామని ..సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలిపారు.
సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవాలన్నారు.
రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ప్రజాగాయకుడు గద్దర్, ఖేఏ పాల్ దోస్తీ. ప్రజాశాంతి పార్టీ నుంచి మునుగోడు ఎన్నిక బరిలో ఉంటానని గద్దర్ ప్రకటించటంతో రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.
మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.
మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరి అయిన క్రమంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుందని ఎన్నికల తరువాత టీఆర్ఎస్ నుంచి సగం మంది నేతలు బీజేపీలో చేరతారు అంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆయనను నిర్బంధించారు.