Home » KABUL
అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాదులు తీవ్రవాదులు రాజధాని కాబూల్లోకి ప్రవేశించడం ప్రారంభించారు
ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు గంటగంటకు మారిపోతున్నాయి. ఆఫ్ఘన్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అడ్డొచ్చిన వారిని కాల్చిపడేస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితిలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచ
ఇండియా, అమెరికా, చైనా సహా 12 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఆఫ్ఘానిస్తాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని తేల్చి చెప్పాయి. అలాంటి సర్కార్ కు మద్దతివ్వబోమని తీర్మానించాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిల
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అప్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా ఆకాశం నుంచి దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి �
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
Suicide Bomb Attack at kabul university : ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో సోమవారం ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. కాబూల్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు, తుపాకులతో దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం రక్తసిక్తమయ్యింది. ఈ ద�
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం (నవంబర్ 13) ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల సమా�
కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియ�