Home » KABUL
తాలిబన్ 2.O..వాళ్ళని చూస్తే హడల్..!
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్...త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైన క్రమంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై అందరిలో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సంసిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.
భారతీయ సోదరులు,సోదరీమణులు తమను కాపాడారని అప్ఘానిస్తాన్ మహిళా శరణార్థి తెలిపింది.
ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా కు చెందిన నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి.
150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ - అప్ఘాన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది.
తాలిబన్ సంస్థ అఫ్గానస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు
అప్ఘానిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.