Home » KABUL
అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రసంస్థలన్నీ ఇప్పుడు
అఫ్ఘాన్లో ఉద్రిక్త పరిస్థితులతో కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. అఫ్ఘానిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది.
తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవటం..అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆఫ్గాన్ మహిళా దర్శకురాలు బహిరంగ లేఖ రాశారు.మౌనంగా ఉండొద్దు అంటూ,,
అఫ్గానిస్తాన్ తాలిబన్ చేతిలోకి వెళ్ళింది. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు.
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ తాలిబన్లు హస్తగతం చేసుకోవటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో ఏటీఎంలు, బ్యాంకులకు డబ్బుల కోసం క్యూ కట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది.
అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం.
అఫ్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో అక్కడి పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన
అఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలోని భారతీయులను సురక్షిదంగా స్వదేశానికీ తీసుకొస్తోంది భారత ప్రభుత్వ
అఫ్ఘానిస్తాన్ ని మళ్లీ తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పడనుంది.