Home » Kakinada Port
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు.
చెడిపోయిన బియ్యం అక్రమ రవాణ చేయడం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది.
అక్కడ స్మగ్లింగ్ డెన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన విధానం అందరికీ తెలిసిందే.
తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సీజ్ ద షిప్ అనే టైటిల్ను ఓ నిర్మాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ తరహా నేరాల పట్ల కొత్త కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అధికారుల సహకారం వల్లే గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు బియ్యం సరఫరా జరుగుతుందని ఆరా తీసినట్లు తెలుస్తోంది.
బియ్యం అక్రమ రవాణను అడ్డుకునే అంశంపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.
సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం..