Home » Kakinada Port
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు పవన్ కల్యాణ్.
అఖిల్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా, సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో సముద్ర తీరాన స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు చిత్రయూనిట్. యాంకర్ మంజూష.. అఖిల్, సాక్షి వైద్య, నిర్మాత అనిల్ సుంకరలను ఇంటర్వ్యూ చేసి
కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన కొరియా నౌకలో మృతదేహం కలకలం రేపింది. క్రూడాయిల్ తో కొరియా నుంచి కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన నౌకలో ఓమృతదేహం పడి ఉంది.
లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్ విజయవ�