Home » Kaleshwaram project
కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్కు.. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుతో బ్రేకులు వేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.
అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.
సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన నివేదిక కూడా ఇచ్చింది.
ఆ కన్ స్ట్రక్షన్ ఫీడ్ బ్యాక్ ను అప్పటి సీఎం కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు.
తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.
తెలంగాణలో రెండు కేసులు సీబీఐ (CBI) విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు.. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య కేసులపై విచారణ జరపనుంది.