Home » Kaleshwaram project
సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన నివేదిక కూడా ఇచ్చింది.
ఆ కన్ స్ట్రక్షన్ ఫీడ్ బ్యాక్ ను అప్పటి సీఎం కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు.
తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.
తెలంగాణలో రెండు కేసులు సీబీఐ (CBI) విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు.. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య కేసులపై విచారణ జరపనుంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
Telangana Assembly : రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఆ శబ్దాలు ఎందుకు వచ్చాయి? అనేది ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.