Home » Kaleshwaram project
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు.
తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.
తెలంగాణలో రెండు కేసులు సీబీఐ (CBI) విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు.. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య కేసులపై విచారణ జరపనుంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
Telangana Assembly : రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఆ శబ్దాలు ఎందుకు వచ్చాయి? అనేది ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
"కమిషన్కు కవిత సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడా కక్ష పూరితంగా వ్యవరించలేదు" అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
కేసీఆర్ మాటలు విని.. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తాం.