Home » Kaleshwaram Report
బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహంవ్యక్తం చేశారు.
Telangan Assembly : రెండోరోజు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ లోపల, బయట భారీగా మార్షల్స్ మోహరించారు.
కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీశ్ రావు అన్నారు.
అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.