Home » Kamal Haasan
భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరా సినిమా పబ్లిసిటీ పనిలో ఉండగానే తన సన్నిహితులకు సూచనలు ఇస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైన సైరా సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ఉండగా పబ్లిసిటీ పనులు హడావిడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల �
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తమిళ బిగ్ బాస్ సీజన్-3 చుట్టూ వివాదం ముదురుతోంది. ప్రముఖ సినీ హాస్యనటి మధుమిత బిగ్ బాస్ షో నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు. ఈ షో ని హోస్ట్ చేసే కమల్ హాసన్
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మధురై అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తిరుప్పన్ రాన్ కుంద్రమ్లో కమల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో
స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ తీవ్రవాది గాడ్సే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అరవక్కురిచ్చిలో మాట్లాడిన కమల్ హాసన్.. మహాత్మగాంధీని హత్య చేసిన గా
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగాను..సంచలనంగా ఉంటాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. అదే కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించటం. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ
తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదని ప్రకటించారు. రథం మీద కూర్చోవడం కంటే రథం లాగడమే ప్రధాన కర్తవ్యంగా నిర్ణయించుకున్నానని కమల్ హాసన్
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీ
వెండితెరపై తనదైన నటనతో విలక్షణ నటుడు ఇమేజ్ తెచ్చుకున్న హీరో కమల్ హాసన్ రాజకీయ ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించిన కమల్.. పార్టీని బలోపేతం చేస్త�
తమిళ హీరో చియాన్ విక్రమ్ మరో కొత్త చిత్రంతో ముందుకొస్తున్నాడు. రాజేశ్ ఎం శెల్వ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘కదరం కొండన్’. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.