Home » Kamalnath
NDA Vs INDIA: ఒక్కొక్కరుగా అలయెన్స్ను వీడుతూ కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు
ఆయనకు కాంగ్రెస్ తో ఎంత అనుబంధం ఏర్పడిందంటే.. 2019 లోక్సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్.. భోపాల్ లోక్సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ఓడిపోయారు. కానీ బాబా సమాధి తీసుకోల�
ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్తో గెహ్లాట్ సమావేశమై చర్చలు జరిపారు. అయితే తనకు మద్దతుగా రాజీనామా చేసిన వంద మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ను సీఎంగా ఒప్పుకోవడం లేదని క
Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ�
Supreme Court stays Election Commission order removing Kamal Nath as star campaigner మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కు సుప్రీంకోర్టు పెద్ద ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధిస్తున్నామని..ఈసీకి అధికారం లేదంటూ సీజేఐ ఎస్ ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ స్టార్ క్యాంపెయిన్ ను రద్ద
ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �