తాజాగా కంగనా అస్వస్థతకు లోనైంది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోట్లేదు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించగా ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా షూట్ కి వచ్చి తన పనులు చేస్తుంది. దీంతో సినిమా నిర్మాణ సంస్థ..............
బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా
తాజాగా ‘ధాకడ్’ సినిమా గురించి కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదు. ఆలాంటి వ్యాఖ్యలని ఆయనే స్వయంగా ఖండించారు. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం.........
ఇటీవలే ధాకడ్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన కంగనా తాజాగా తన ఫ్యామితో పచ్చని చెట్లు, సెలయేళ్ళ మధ్య వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా కంగనా ఈ సారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చే సినిమాల్లో చాలా వరకు.........
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. కంగనా రనౌత్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
సోమవారం ఉదయం కంగనా తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం............
కంగనా మాట్లాడుతూ.. ''అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు. కానీ ఇతర సినిమాలని...................
తాజాగా కంగనా చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కంగనా నటించిన ధాకడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ సినిమా..................
హిందూ వేదాల నుంచే హాలీవుడ్ కథలు పుడుతున్నాయి. మహాభారతం ఆధారంగానే అవెంజర్స్ వచ్చారంటోంది కంగనా రనౌత్. తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా డిఫరెంట్ స్టేట్ మెంట్స్ పాస్ చేస్తోంది.